Thursday, February 13, 2025
Homeవ్యాపారంజీఈ ఏరోస్పేస్‌ ఫౌండేషన్‌ నెక్స్ట్‌ ఇంజినీర్స్‌ కార్యక్రమం విస్తరణ

జీఈ ఏరోస్పేస్‌ ఫౌండేషన్‌ నెక్స్ట్‌ ఇంజినీర్స్‌ కార్యక్రమం విస్తరణ

బెంగళూరు: ఇంజనీరింగ్‌లో కెరీర్‌లను కొనసాగించడానికి యువతను ప్రోత్సహించే ప్రోగ్రామ్‌ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, జీఈ ఏరోస్పేస్‌ ఫౌండేషన్‌ తమ నెక్స్ట్‌ ఇంజనీర్స్‌ కాలేజ్‌ రెడినెన్స్‌ కార్యక్రమాన్ని భారతదేశంలోని బెంగళూరుకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. నెక్స్ట్‌ ఇంజనీర్స్‌ విస్తరణ భారతదేశంలో బలమైన ఇంజనీరింగ్‌ పైప్‌లైన్‌ను నిర్మించడంలో సహాయపడుతుంది. నేటి ప్రకటనతో, జీఈ ఏరోస్పేస్‌ ఫౌండేషన్‌, బెంగళూరు సౌకర్యంలోని నాయకత్వం, వాలంటీర్లతో కలిసి, 2025 చివరిలో ప్రకటించబడే విద్యా భాగస్వామిని గుర్తించడంలో ముందుకు సాగుతారు. ‘‘భారతదేశంలో %Gజు% ఏరోస్పేస్‌, గత 25 సంవత్సరాలుగా విద్యాసంస్థలతో కలిసి పనిచేస్తూనే, పరిశ్రమకు కొత్త సాంకేతికతలకు తీసుకువస్తూనే మద్దతు ఇస్తోంది’’ అని %Gజు% ఏరోస్పేస్‌ యొక్క ఇండియా టెక్నాలజీ సెంటర్‌లో చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ అలోక్‌ నందా అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు