Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

అత్యుత్తమ పన్ను విధానాన్నే తీసుకొచ్చాం

: మంత్రి బొత్స

ఇతర రాష్ట్రాల్లోని పన్ను విధానాలనూ పరిశీలించి, అత్యుత్తమ పన్ను విధానాన్నే రాష్ట్రంలో తీసుకొచ్చామని సత్యనారాయణ అన్నారు. ఆస్తి పన్ను పెంపుపై ప్రతిపక్షాలవి అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఆస్తి పన్ను పెంపు 15 శాతానికి పరిమితం చేశామని, ఇది చాలా తక్కువ అని ఆయన తెలిపారు.ఇక విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img