Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

విశాలాంధ్ర-తాడిపత్రి: రైతుల సంక్షేమమే బిజెపి ప్రభుత్వ ధ్యేయమని బిజెపి కార్యవర్గ సభ్యులు అంకాల్ రెడ్డి పేర్కొన్నారు.గురువారము పట్టణంలోని అశోక్ పిల్లర్ వద్ద కిసాన్ సమృద్ధి కేంద్రాలు ప్రారంభంలో భాగంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులు ఆధ్వర్యంలో రైతులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వీక్షించడానికి ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకాల్ రెడ్డి హాజరై ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం, రైతు అభివృద్ధి కోసం విప్లవత్మకమైన మార్పులు ఎన్నో తీసుకువచ్చారన్నారు. ప్రస్తుతం ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల కోసం వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనిముట్లు, నాణ్యమైన ఎరువులు విత్తనాలు, పురుగుల మందు సరసమైన ధరలకు ఒకే పైకప్పు కింద అందిస్తార న్నారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సింగరి లక్ష్మీనారాయణ నియోజకవర్గ కన్వీనర్ రంగనాథ్ రెడ్డి, ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img