Tuesday, November 18, 2025
Homeజిల్లాలుఅనంతపురంవాల్మీకి మహర్షి కి నివాళులర్పించిన మంత్రి పయ్యావుల కేశవ్

వాల్మీకి మహర్షి కి నివాళులర్పించిన మంత్రి పయ్యావుల కేశవ్

- Advertisement -

విశాలాంధ్ర – ఉరవకొండ : శ్రీ మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక టిడిపి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి యొక్క గొప్పతనాన్ని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు టిడిపి పార్టీ నాయకులు రేగాటి నాగరాజు, మోపిడి మాజీ సర్పంచ్ జంగడి గోవిందు, ఆమిద్యాల రామాంజనేయులు, బొక్కసం రాజశేఖర్, బావిగడ్డ ఆనంద్, వీరి తోపాటు టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు, వాల్మీకి సోదరులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు