Homeజిల్లాలునెల్లూరువ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ఇంటూరి భేటీ

వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ఇంటూరి భేటీ

- Advertisement -

విశాలాంధ్ర- వలేటివారిపాలెం : కందుకూరు నియోజకవర్గం లోని 5 మండలాల వ్యవసాయ అధికారులతో శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అధికారులతో రైతులకు ఎరువులు సకాలంలో అందించాలని, వ్యాపారస్తులు ఎరువులను ఎమ్మార్పీ ధరకు మాత్రమే విక్రయించాలని, ఎక్కువ ధరలకు విక్రయించకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు.ఆర్.బి.కె కేంద్రాల్లో రైతులకు సరిపడా ఎరువులు నిల్వ ఉంచాలని అధికారులను ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి అనసూయ మరియు మండల వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు