Wednesday, February 18, 2026
Homeజిల్లాలునెల్లూరుఏసీబీకి చిక్కిన ముత్తుకూరు తహసిల్దార్

ఏసీబీకి చిక్కిన ముత్తుకూరు తహసిల్దార్

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: ముత్తుకూరు తహసిల్దార్ బాలకృష్ణారెడ్డి25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామానికి చెందిన వడ్లమూడి వెంకట రమణయ్య నాయుడు తన భూమిని వన్ బి లోఎక్కించాలంటే గత కొన్ని నెలలుగాతాసిల్దార్ చుట్టూ జరిగింది.అయితే వెంకట రమణను తాసిల్దార్ బాలకృష్ణా రెడ్డి పాతికవేలు ఇస్తేనేచేస్తానం టూచెప్పడంతో చేసేదిలేక వెంకట రమణయ్య నాయుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ అధికారుల సహకారం తో మంగళవారం మధ్యాహ్నం బాలకృష్ణారెడ్డిని పట్టుకోవడం జరిగింది.బాలకృష్ణరెడ్డికార్యాల యంలో విధులు నిర్వహిస్తుండగాఈసంఘటనచోటుచేసుకుంది. వడ్లమూడి వెంకట రమణయ్య నాయుడు గతంలో అప్పటిముత్తుకూరుపశువైద్యులుఇందిరా రెడ్డిని కూడా ఏసీబీ
కిపట్టించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు