Monday, January 13, 2025
Homeజిల్లాలుఏలూరుమాలలు మహాగర్జన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

మాలలు మహాగర్జన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : గుంటూరులో జరిగిన మాలల మహా గర్జన సభను విజయవంతం చేసినందుకు మాల సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బొగ్గవరపు బాబురావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉప్పులేటి దేవి ప్రసాద్ నాయకత్వంలో జరిగిన మహాగర్జన సభకు రాష్ట్రంలో ఉన్న అనేక గ్రామాల నుండి స్వచ్ఛందంగా కదలి వచ్చిన సోదరులందరికీ జై భీమ్ తెలుపుతున్నట్లు బాబురావు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు