Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సత్య డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థికి యూనివర్సిటీ మొదటి ర్యాంకు

విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : స్ధానిక తోట పాలెం లో గల సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో బిబిఎ కోర్సు లో కె. రమ్య 9.07 గ్రేడ్ పాయింట్లు తో ఆంధ్రా యూనివర్సిటీ పరీక్ష ఫలితాలలో యూనివర్సిటీ మొదటి ర్యాంకు ను సాధించింది. జిల్లా స్థాయిలో కూడా బిబిఎ కోర్సు లో యూనివర్సిటీ పరీక్ష ఫలితాలలో రమ్య కు మొదటి స్థానం, ఊర్మిక 8.86 గ్రేడ్ పాయింట్లు తో రెండవ స్థానం సాధించారు. వీరితోపాటు ఈ పరీక్ష ఫలితాలలో బీఎస్సీ కోర్సు లో ఎంపిసి గ్రూపు లో జె. గుణ శేఖర్ 8.95, ఎంపి సి ఎస్ గ్రూపు లో డి కార్తీక్8.46, ఎం సి సి ఎస్ గ్రూపు లో ఎన్ జోషన్ కుమార్ 8.86, సి బి జెడ్ గ్రూపు లో టి కీర్తి 8.81, ఏ శ్రావణి 8.77, బి కామ్ కోర్సులో కుమారి కే వైష్ణవి. 8.42, పి ఆశ్రిత 8.31, బి ఎ కోర్సు లో డి మానస8.42 గ్రేడ్ పాయింట్లు ను సాధించినట్లు కళాశాల సంచాలకులు ఎం శశిభూషణరావు తెలిపారు
ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో విద్యార్థులను అభినందిస్తూ ఆయన మాట్లాడుతూ ఈ విద్యార్థులు సాధించిన విజయం కళాశాలకు గర్వ కారణము అని, మిగతా విద్యార్థులు వీరిని చూసి స్ఫూర్తి పొంది రాబోయే పరీక్షలలో మంచి ఫలితాలు తీసుకొని రావాలన్నారు, రమ్య , ఊర్మిక మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి, సీతం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామమూర్తి , 2 అంధ్ర గర్ల్స్ ఎన్ సి సి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్. గోపేన్దర్ కళాశాల ఎన్ సి సి ఆఫీసర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img