కాగిత. కృష్ణ ప్రసాద్
విశాలాంధ్ర -గూడూరు:
పెడన నియోజక వర్గo గూడూరు మండలం లో శుక్రవారం, జాతీయ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రామ్ లో భాగంగా ముందుగా ఐదుగుళ్ళపల్లి గ్రామంలో వినాయక గుడి,రాములవారి గుడిలో లోపూజా కార్యక్రమం నిర్వహించి నియోజక వర్గ టీడీపీ ఇంఛార్జి కాగిత. కృష్ణప్రసాద్ తదుపరి తెలుగుదేశం పార్టీ జెండా ఏగురవేసి నారు..రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రామ్ గూడూరు మండలం లో ఐదుగుళ్ళపల్లి,పోలవరం , కంచాకొడురు గ్రామాలలో ఇంట్టింట్టికి వెళ్లి వారియొక్క వివరాలను,వారు పడే ఇబ్బందులను తెలుసుకుని నేను మీ వెంట వుంటాను.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది .మన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు .మీరు నన్ను ద్రష్ట్టిలో పెట్టుకొని తెలుగు దేశం పార్టీ కి ఓటు వేసి తెలుగుదేశం పార్టీ నీ గెలిపించి,ఈ రాష్ట్ర మునకు పట్టిన ఖర్మ ను వదిలించి ..ఈ సైకో జగన్ ను పారద్రోలి సైకిల్ గుర్తుకు ఓటు వేద్దం అని కాగిత కృష్ణప్రసాద్ చెప్పడం జరిగింది....ఈ కార్య క్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోతన లక్ష్మి నరసింహ స్వామీ,ప్రధాన కార్యదర్శి శిరివెళ్ళ శ్రీనివాసు,రాష్ట్ర sc cell కార్య దర్శి గోపి నాగబాబు,రాష్ట్ర యూత్ కార్యదర్శి నూర్ బెగ్,క్లస్టర్స్ సాయిన సోమయ్య,బాసంసెట్టి శ్రీను వాసు,బొర్రా శ్రీను, బూతు కన్వీనర్లు,ఎక్స్ ఎంపీపీ కాసగాని శ్రీను,కృత్తివేన్ను మండల పార్టీ అధ్యక్షుడు ఒడుగు తులసీరావు, బంటుమిల్లి పార్టీ అధ్యక్షుడు వీరబాబు,రూరల్ మండలం అధ్యక్షుడు వీరప్రాసద్, పెడన జెడ్పీటీసీ వెంకట నగేష్,పోలవరం కారుపర్తి మల్లి,పోతుల రాము,కట్టా మునేస్వరారావు,పార్లమెంట్ బిసి సెల్ ఉపాధ్యక్షులు బోల్లా రాజేష్,మ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.