Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఫిబ్రవరి 11న జాతీయ లోక్‌ అదాలత్‌

విశాలాంధ్ర-కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని కోర్టులో ఫిబ్రవరి 11న జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జూనియర్‌ సివిల్‌ జడ్జి సుభాన్‌ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా పెండిరగ్‌ లో ఉన్న వివిధ కేసుల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో వీలైనన్ని కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img