- Advertisement -
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ప్రస్తుతం రూ.17 వేల కోట్ల మేర రుణాల మోసం కేసులలో ఆరోపణలకు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. అనిల్ అంబానీ సన్నిహితుడు, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సీనియర్ అధికారి అయిన అశోక్ కుమార్ పాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
ఈ విషయాన్ని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.


