Sunday, January 26, 2025
Homeజిల్లాలునెల్లూరుశుక్రవారం మాలకొండ లక్ష్మీనరసింహస్వామి హుండీలు లెక్కింపు

శుక్రవారం మాలకొండ లక్ష్మీనరసింహస్వామి హుండీలు లెక్కింపు

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని అయ్యవారిపల్లి పంచాయతీలోని మాలకొండ లో కొలువు దీరి ఉన్న పవిత్రపుణ్యక్షేత్రం అయిన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నకు సంబందించిన హుండీ లు నిండినందున (20-12–2024) న శుక్రవారం హుండీ లు లెక్కింపు నిర్వహించనున్నట్లు ఉపకమీషనర్, ఆలయకార్యనిర్వాహణాధికారి కె. వి. సాగర్ బాబు బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 14 వారములకు సంబందించిన హుండీలు నిండినందున శుక్రవారం మాలకొండ పైన ఉన్న కళ్యాణమండపం నందు ఉదయం 08.30గంటలకు హుండీలు తెరిసి లెక్కించడం జరుగుతుందని ఉపకమీషనర్, ఆలయకార్యనిర్వాహణాధికారి కె.వి. సాగర్ బాబు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు