- Advertisement -
విశాలాంధ్ర- వెలిగండ్ల: మండలంలో గత మూడు తుఫాన్ ప్రభావంతో రోజులుగా కురుస్తున్న వర్షాలకు సజ్జ కంకులు పూర్తిగా తడిసి ముద్ద కావడంతో కుంకులో మొలకెత్తడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
ప్రభుత్వం రైతులను ఆదుకుని నష్టపరిహారం ఇవ్వాలని జడ్పిటిసి గుంటక తిరుపతి రెడ్డి కోరారు.


