Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పాఠకుల సంఖ్యను పెంచాలి.. జిల్లా కార్యదర్శి రమా

విశాలాంధ్ర ధర్మవరం:: గ్రంథాలయంలో పాఠకుల సంఖ్యను పెంచాలని గ్రంథాలయ జిల్లా కార్యదర్శి రమా పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాబు జగజీవన్ రామ్ నగర్ లోని శాఖ గ్రంధాలయాన్ని బుధవారం జిల్లా గ్రంథాలయ కార్యదర్శి రమాఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంధాలయంలోని రికార్డులు, పాఠకుల అటెండెన్స్, గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలు తదితర వాటిని పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతి, సిబ్బంది తో సమావేశం నిర్వహించి, ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి తీసుకుంటున్న పలు అంశాలపై చర్చించారు. పాఠకులకు అన్ని సౌకర్యాలు కల్పించి, మంచి గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది సత్యనారాయణ,శివమ్మ, రమణనాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img