Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరణ

విశాలాంధ్ర -అర్ధవీడు: పోలీస్ స్టేషన్ నందు జాతీయ చిహ్నన్ని ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు , జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ ఆవిష్కరించారు. ఆర్యవైశ్య సంగం ఆధ్వర్యంలో ఈ చిహ్న్నన్ని ఏర్పాటు చేసారు .ఈ కార్యక్రమంలో మార్కాపురం డి.ఎస్.పి కిషోర్ ,కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ ,అర్ధవీడు ఎస్.ఐ వెంకటేశ్వర నాయక్ , కంభం ఎస్.ఐ నాగమల్లేశ్వర రావు, ఆర్యవైశ్య సంఘం మండల అద్ధ్యక్షులు మొదాల సుధాకర్ , గౌరవ అధ్యక్షులు గోళ్ల వెంకట నారాయణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img