Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్పంద్రాగస్టు పెరేడ్ లో  ప్రధమ బహుమతి సాధించిన వారిని అభినందించిన అనపర్తి ఎమ్మెల్యే

పంద్రాగస్టు పెరేడ్ లో  ప్రధమ బహుమతి సాధించిన వారిని అభినందించిన అనపర్తి ఎమ్మెల్యే

- Advertisement -

విశాలాంధ్ర – అనపర్తి :  అనపర్తి శాసనసభ్యులు వారి కార్యాలయంలో విజయవాడలో ఆగష్టు 15వ తేదీన జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో  భాగంగా జరిగిన “ID – Parade ” లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ మర్యాద పూర్వకంగా కలిశారు.  ఈ కంటింజెంట్ విభాగంలో పాల్గొన్న అనపర్తి మండలంలోని లక్ష్మినరసాపురం గురుకుల పాఠశాల 10వ తరగతి విద్యార్థులు  డి. ఆదిత్య,  . జి. ప్రతీప్ , పి.  విజయ్ ,డి. ప్రిన్స్ రిషి ,డి. నిఖిల్ కుమార్ , టి. అఖిల్ ,సిహెచ్. అభినేష్ ,బి. అభిషేక్ మనోహర్ లను  అనపర్తి నియోజక వర్గ  శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి  వారికి శిక్షణానిచ్చిన వ్యాయమ ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని, కళాశాల ప్రిన్సిపాల్ ని అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు