Tuesday, November 18, 2025
Homeజిల్లాలుఅనంతపురంఇద్దరు రైతులపై ఎలుగుబంటి దాడి…..

ఇద్దరు రైతులపై ఎలుగుబంటి దాడి…..

- Advertisement -

విశాలాంధ్ర – గుమ్మగట్ట …మండలంలోని అడిగుప్ప గ్రామానికి చెందిన రైతులు చంద్ర, రామాంజనేయులు పొలం పనులు చేసుకుంటుండగా ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది.వెంటనే స్థానికులు గమనించి క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు