Homeజిల్లాలుఅనంతపురంఈశ్వరయ్య ఎన్నిక పట్ల హర్షం..

ఈశ్వరయ్య ఎన్నిక పట్ల హర్షం..

- Advertisement -

విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గా గుజ్జల ఈశ్వరయ్య ఎన్నిక పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడ లో ఈశ్వరయ్య ఎన్నిక ను జాతీయ కార్యదర్శి డి.రాజా ప్రకటించారు. యువకుడు, విద్యార్థి ఉద్యమాల నుండి వచ్చిన ఈశ్వరయ్య ఎన్నిక పట్ల సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి సంజీవప్ప, నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, సహాయ కార్యదర్శి నరసింహులు, మండల కార్యదర్శిలు ఆంజనేయులు , తిమ్మరాయుడు, తిరుపాల్ ,నాగరాజు నాయక్ , మహదేవప్ప, మహాదేవ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు