హైదరాబాద్: భారతదేశపు మొట్టమొదటి క్రిప్టో-ఐఎన్ఆర్ శాశ్వత ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజ్ ‘పై42’ ఆర్థిక సంవత్సరం 2025లో హైదరాబాద్లోని 150,000 మంది పౌరులలో క్రిప్టో ట్రేడిరగ్, పెట్టుబడి గురించి అవగాహన పెంచడానికి కట్టుబడి ఉంది. నగరం అంతటా క్రిప్టోకరెన్సీ పెట్టుబడులపై పెరుగుతున్న ఆసక్తితో, కంపెనీ క్రిప్టో డెరివేటివ్స్ ట్రేడిరగ్ మరియు దానికి సంబంధించిన ఉత్తమ పద్ధతుల గురించి నూతన తరపు పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంది. అదనంగా, పై42 తన ప్లాట్ఫారమ్లో ఈ వినియోగదారులలో గణనీయమైన భాగాన్ని చేర్చుకోవడం, ఆర్థిక సంవత్సరం 2025 చివరి నాటికి హైదరాబాద్ నుండి అర బిలియన్ డాలర్ల లావాదేవీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్లో కస్టమర్ బేస్ పెరుగుదల చైనాలిసిస్ 2023 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ నుండి కనుగొనబడిన ఫలితాలతో సమలేఖనం చేయబడిరది.