విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా ): తే.08.07.2024ది. అన్నార్ధులకు అండగా చోడవరం శ్రీ మోదకొండమ్మ తల్లి సేవా ట్రస్ట్ నిలొస్తోంది. వీరి సేవా కార్యక్రమాల్లో భాగంగా “అందులను ఆదుకుందాం ” అనే సంకల్పం తో అంధత్వం కలిగిన వారికి సోమవారం ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేశారు. అంధత్వం, అవిటితనం కలిగిన వారికి, ఆన్నార్థులకు అండగా నిలవడమే తమ సంఘ లక్ష్యమని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.