Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

పోస్టల్ బ్యాలెట్ డిమాండ్ పెరిగింది ….

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా): రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవలసి వుంది. పోస్టల్ బ్యాలెట్ లకు గాలం వేసిన రాజకీయ పార్టీలు ఒక్కో పోస్టల్ బ్యాలెట్ కు రూ.3000లు నుండి రూ.5000లు వరకు చెల్లించి, సదరు ప్రభుత్వ ఉద్యోగులను కొనేస్తున్నారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ కు ఒక్కసారిగా డిమాండ్ బాగా పెరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల ప్రవర్తనా నియమావళి కానరాకపోవడంతో రాజకీయ పార్టీలు బహిరంగంగా పోస్టల్ బ్యాలెట్ లను కొనుగోలు చేస్తున్నారని పలు ప్రజా, మహిళా సంఘాలు వారు ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img