విశాలాంధ్ర – బొమ్మనహళ్: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం డాక్టర్ గీతభార్గవి ఆధ్వర్యంలో అలబెందజోల్ మాత్రలు 1సం” నుండి 19 సం” వయసు వరకు గొనేహాల్ గ్రామంలో విద్యార్థులకు తినిపించడం జరిగింది.విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ,బోజనానికి ముందు ,చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి ని,రక్తహీనత రాకుండా పోస్తికాహారం తినాలని ,అలబెందాజోలే మాత్ర లు చప్పరించి నమిలి మ్రింగాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఉమాదేవి, ఆరోగ్య కార్యకర్తలు వెంకట రమణ,ఈశ్వరమ్మ ,MLHP గౌతమి , ఆశలు సరళ లావణ్య పాల్గొన్నారు.