విశాలాంధ్ర -అనంతపురం : పదవీ విరమణ చేసిన పోలీసుల సేవలను గుర్తు చేసుకుంటూ 4 దశాబ్దాలకు పైగా పని చేయడంపై ప్రశంసించిన జిల్లా ఎస్పీ గౌతమిసాల జిల్లాలో డీఎస్పీ, ఆరుగురు ఎస్సైలతో కలిపి 13 మంది పోలీసుల పదవీ విరమణ… స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
పోలీసుశాఖలో ఎలాంటి పనిష్మెంట్లు లేకుండా పని చేయడం గొప్ప విషయమని ఎస్పీ వెల్లడి
పదవీ విరమణ పొందాక వచ్చే పెన్సన్, తదితర ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు.
ఇన్నాళ్లు పోలీసుశాఖ, ప్రజలు, పిల్లల కోసం పని చేశారు. ఇకనుండీ మీకోసం జీవించాలని … ఆరోగ్యం కాపాడుకుంటూ సంతోషంగా జీవించాలని ఎస్పీ ఆకాంక్ష
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బంది వివరాలు… డీఎస్పీ ఎం.ఆంథోనప్ప …ఎస్సైలు రఫిక్ సాహెబ్, బలరామరావు, తిప్పయ్యనాయక్, వెంకట లక్ష్మమ్మ, చంద్రశేఖర్, సులోచన… ఏఎస్సైలు పద్మావతి, ఎర్రిస్వామి, దేవదాస్, మారెప్ప, ఎం.డి.దావూద్…హెడ్ కానిస్టేబుల్ అల్లీపీరా సాహెబ్
అదనపు ఎస్పీలు ఆర్ విజయ భాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణ, ఏ.ఆర్ డీఎస్పీ మునిరాజ, ఎస్బీ సి.ఐ ఇందిర, ఆర్ ఐ లు రెడ్డెప్ప రెడ్డి, రాముడు, ఎస్పీ సిసి ఆంజనేయ ప్రసాద్, ఆర్ ఎస్ ఐ వెంకటేశ్వర్లు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్ మరియు పదవీ విరమణ పొందిన సిబ్బంది కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు