Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

డిగ్రీ పరీక్షల లో ఇద్దరు డిబార్

విశాలాంధ్ర -జె ఎన్ టి యుఏ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యూ జీ రెండు మరియు అరుసెమిస్టర్ పరీక్షల లో అనంతపురం ఎస్ ఎల్ ఎన్ డిగ్రీ కళాశాలలో ఒకరు, ఎస్ వి డిగ్రీ కళాశాలలో ఒకరని, బుక్ చేసినట్లు శనివారం పరీక్షల విభాగపు సంచాలకులు ఆచార్య జి వి రమణ తెలిపారు .ఎస్ ఎల్ ఎన్ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థిని కాలు మీద వ్రాసుకు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక పై ఇటువంటి సంఘటనలు పునరావృతం చేస్తే కఠిన మైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంచాలకులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img