హైదరాబాద్ : బాలీవుడ్ నటి కృతి సనన్ను తన బ్రాండ్ కొత్త ప్రచారకర్తగా నియమించుకున్నట్లు యార్డ్లీ ప్రకటించింది. ఆమెతో కలిసి తెరకెక్కించిన టి.వి.వాణిజ్య ప్రకటనల్లో ప్రకృతి పరికల్పను దృష్టిలో ఉంచుకుని రూపొందించగా, అందులో కృతి విశ్వాసపూర్వకంగా, స్వతంత్ర భావాలున్న యువతిగా ప్రపంచంలో ముందంజలోకి వస్తున్న యువతిగా కనిపిస్తారు. ఈ టెలివిజన్ వాణిజ్య ప్రచార చిత్రం డిజిటల్ క్యాంపెయిన్తో సహా పలు ఛానెళ్లలో ప్రసారం కానుంది. విస్తృతమైన ప్రింట్ క్యాంపెయిన్ను సాధారణమైన, ఆధునిక వ్యాపారాలు, ఇ-కామర్స్ సైట్లలో నిర్వహించనున్నారు. ఇది కొత్త క్యాంపెయిన్కు 360-డిగ్రీ విజిబిలిటీని అందిస్తుంది.