హైదరాబాద్: భారతదేశపు అగ్రగామి అగర్బత్తి తయారీదారు సైకిల్ ప్యూర్ అగర్బతి ఆధ్యాత్మిక అభ్యాసాలు, శ్రేయస్సును మెరుగుపరచడానికి రూపొందించిన దాని తాజా ఉత్పత్తి శ్రేణిని ప్రారంభించడం ద్వారా దీపావళి సీజన్ను వెలిగిస్తోంది. బ్రాండ్ హెరిటేజ్ డివైన్ ధూప్ శక్తి కలెక్షన్, నైవేద్య సాంబ్రాణి గోల్డ్ సిరీస్, ఎయిర్ కర్పూరే వెల్బీయింగ్ కలెక్షన్ అనే మూడు కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ దీపావళి, హెరిటేజ్ డివైన్ ధూప్ శక్తి కలెక్షన్, గులాబీ, చందన్, జాస్మిన్ల సువాసనలతో కూడిన నైవేద్య సాంబ్రాణి గోల్డ్ సిరీస్ కలెక్షన్తో పాటు బ్రాండ్ కొత్త ఆఫర్లతో, వెల్బీయింగ్ కలెక్షన్తో లైట్ల పండుగను జరుపుకోవాలని కోరుతోంది. ప్రీమియం హెరిటేజ్ డివైన్ ధూప్ శక్తి కలెక్షన్ సంప్రదాయ ఆచారాల నుండి ప్రేరణ పొందిందని సైకిల్ ప్యూర్ అగర్బతి మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ రంగా తెలిపారు.