Monday, May 20, 2024
Monday, May 20, 2024
Homeశ్రీ సత్యసాయి

శ్రీ సత్యసాయి

మానవతను చాటుకున్న కౌన్సిలర్ కేతా లోకేష్

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని 16వ వార్డు కౌన్సిలర్ కేత లోకేష్ మరోసారి మానవతను చాటుకున్నారు. మామూలుగా ఈ కౌన్సిలర్ వివిధ రకాల సేవలను అందిస్తూ, ప్రజల వద్ద మంచి గుర్తింపును పొందుతూ, మంచి...

కల్పవృక్ష, హనుమాన్ వాహనాలలో దర్శనమిచ్చిన చెన్నకేశవ స్వామి

విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలు ఈనెల 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు(11 రోజులు) ఆలయ ఈవో వెంకటేశులు,...

కంటి క్యాన్సర్ ప్రాథమిక దశలోనే గుర్తించాలి..

రిటైర్డ్ జిల్లా అంతత్వ నివారణ అధికారి, కంటి వైద్య నిపుణులు, డాక్టర్.ఎస్. నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం:: కంటి క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి, లేనియెడల కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని రిటైర్డ్ జిల్లా...

పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి..

మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ప్రజలందరూ కూడా పట్టణ పరిశుభ్రతకు సహకరిస్తే పట్టణములోని ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారని మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా...

ఎస్‌బిఐ రివార్డ్ పేరిట కొత్త మోసం..

ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలి.. బ్యాంకు అధికారులువిశాలాంధ్ర ధర్మవరం:: నేడు రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌బిఐ రివార్డ్ పేరిట కొత్త మోసానికి సైబర్ నేరస్థులు తెరలేపారని, ఖాతాదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ అధికారులు తెలుపుతున్నారు....

బీసీజీ టీకా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది

డిప్యూటీ డి ఎం హెచ్ ఓ- డాక్టర్. సెల్వియా సాల్మాన్విశాలాంధ్ర ధర్మవరం:: బీసీజీ టీకా ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ సిల్వియా సాల్మాన్ తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని దర్శనమల...

ప్రపంచ హైపర్ టెన్షన్ డే ర్యాలీని ప్రారంభించిన డి ఎం అండ్ హెచ్ ఓ

విశాలాంధ్ర -అనంతపురం : వరల్డ్ హైపరటెన్షన్ డే సందర్భంగా శుక్రవారం డా. ఈ .బి. దేవి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి ర్యాలీని జెండా వూపి ప్రారంబించారు.జిల్లా వైద్య మరియు ఆరోగ్య...

బీపీని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం..

విశాలాంధ్ర ధర్మవరం:: హైపర్ టెన్షన్ (బిపి) అనే వ్యాధి పట్ల ప్రజలు తప్పనిసరిగా నిర్ధారించుకొని తగిన వైద్య చికిత్సలను పొందాలని రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ...

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలు

విశాలాంధ్ర,ఎన్ పి కుంట : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రానున్న విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రవేశాలు కల్పించనున్నట్లు పాఠశాల హెచ్ఎం శిరీష శుక్రవారం తెలిపారు. హై స్కూల్...

సేవా గుణము వల్ల మంచి జీవితం లభిస్తుంది.. శ్రీ సత్య సాయి సేవా సమితి

విశాలాంధ్ర ధర్మవరం::: సేవా గుణము వల్ల మంచి జీవితం ప్రతి ఒక్కరికి లభిస్తుందని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img