విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాయి నగర్, షిరిడి సాయిబాబా ఆలయం వద్ద గల శ్రీనివాస డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఏఐసిటిఈ ద్వారా అనుమతి పొందిన ఏకైక పాఠశాల శ్రీనివాస డిగ్రీ కళాశాల అని ప్రిన్సిపాల్ ముషలి రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు బి బి ఏ అండ్ బి సి ఏ గ్రూపులకు ఏఐసిటిఈ ద్వారా అనుమతి పొందిన ఏకైక కళాశాల శ్రీనివాస డిగ్రీ కళాశాల అని తెలిపారు. అర్హత ఉండి డిగ్రీ చేయదలచుకున్న విద్యార్థినీ విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కళాశాల అడ్మిషన్లు కూడా ప్రారంభం అయ్యాయని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9014219361 కు గాని 9000 6850 31 గాని సంప్రదించాలని తెలిపారు.