విశాలాంధ్ర`శెట్టూరు : గురువారం 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా గ్రంథాలయాల ఆవశ్యకత సమాజంలో వాటి పాత్ర గురించి ప్రాథమిక పాఠశాల, యాదవ పురం, జ్ఞాన వికాస్ పాఠశాల విద్యార్థుల కు వ్యాచరచన, చిత్రలేఖన, విస్తృత పోటీలు నిర్వహించి గ్రంథాలయాల ఆవశ్యకత ఏర్పాటుకు కృషి చేసిన నాయకులు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సమావేశంలో గ్రంథాలయ అధికారి రజిని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సునీత,సుజాత, ఖాదర్ బాషా, సురేఖ,మల్లికార్జున, వెంకటేశు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.