Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

శాన్ ఫ్రాన్సిస్క్కో‌లోని భారత కాన్సులేట్‌పై దాడి.. నిప్పంటించిన దుండగులు

ఖలీస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు రెండు నెలల పాటు వేట కొనసాగించారు. అతడు మే నెలలో పట్టుబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, విదేశాల్లోని ఖలీస్థాన్ సానుభూతిపరులు మాత్రం రెచ్చిపోతున్నారు. తరుచూ భారత కార్యాలయాలు, సిబ్బందిని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా, అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కాన్సులేట్‌కు దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనను అమెరికా తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన చేసింది.శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయంపై మరోసారి దాడి జరగడం కలకలం రేగుతోంది. గుర్తుతెలియని వ్యక్తులు భారత కాన్సులేట్‌కు జులై 2న నిప్పంటించారు. ఈ ఏడాది మార్చిలోనూ ఒకసారి దీనిపై దాడి జరిగింది. ఖలీస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తున్న సమయంలో అతడి మద్దతుదారులు కాన్సులేట్‌పై దాడికి పాల్పడ్డారు. ఖలిస్థాన్ వేర్పాటువాద బృందం కాన్సులేట్‌పై కాల్పులకు ప్రయత్నించింది. శాన్‌ఫ్రాన్సిస్కో అగ్నిమాపక విభాగం సిబ్బంది సత్వరమే స్పందించి, మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సిబ్బంది ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. శాన్‌ఫ్రాన్సిస్క్కోలోని భారత కాన్సులేట్‌పై జులై 2న దాడికి సంబంధించిన వీడియోను ఖలీస్థాన్ మద్దతుదారులు వీడియోను పోస్ట్ చేయడం గమనార్హం. కెనడాకు చెందిన ఖలీస్థాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జార్ మరణానికి సంబంధించిన వార్తా కథనాలతో పాటు ాహింస హింసను పుట్టిస్తుంది్ణ అనే పదాలు ఈ వీడియోలో ఉన్నాయి. భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న నిజ్జార్‌ను గురుద్వారా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు గత నెల కాల్చి చంపిన విషయం తెలిసిందే. కాగా, ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు అమెరికా పేర్కొంది. అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందిస్తూ. ాశాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై విధ్వంసం, నిప్పంటించే ప్రయత్నాలను అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది.. అమెరికాలోని దౌత్య సదుపాయాలు లేదా విదేశీ దౌత్యవేత్తలపై విధ్వంసం లేదా హింస అనేది క్రిమినల్ నేరం్ణ అని స్పష్టం చేశారు.ఇక, జులై 8న ఖలీస్థాన్ ఫ్రీడమ్ ర్యాలీ కాలిఫోర్నియాలోని బర్కిలీలో ప్రారంభమై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం వద్ద ముగుస్తుందని సోషల్ మీడియాలో ఒక పోస్టర్ వైరల్ అవుతోంది. ఖలిస్థానీలకు చోటు కల్పించవద్దని కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా వంటి భాగస్వామ్య దేశాలను భారత్ కోరినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం తెలిపారు. కెనడాలోని ఖలిస్థానీ పోస్టర్‌లలో భారతీయ దౌత్యవేత్తల పేర్ల అంశంపై జైశంకర్ మాట్లాడుతూ.. ఈ ఖలిస్తానీలకు స్థలం ఇవ్వకూడదు. ఈ వేర్పాటువాద తీవ్రవాద భావజాలాలు మాకు, వారికి లేదా మా సంబంధాలకు మంచిది కాదు.. ఈ పోస్టర్ల సమస్యను లేవనెత్తుతాం్ణ అని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img