ముంబయి: వినూత్న గ్లోబల్ స్మార్ట్ బ్రాండ్ వివో ప్రీమియం వై సిరీస్ పోర్ట్ఫోలియో, వై200ఈ 5జీలో తన తాజా ఆఫర్ను ఆవిష్కరించింది. వివో వై200ఈ 5జీ భారతదేశపు మొట్టమొదటి డ్యూరబుల్ ఎకో-ఫైబర్ లెదర్, పేటెంట్ పొందిన యాంటీ-స్టెయిన్ కోటింగ్ను కలిగి ఉన్న మొదటి వై-సిరీస్ స్మార్ట్ఫోన్గా నిలుస్తుంది, ఇది అసాధారణమైన మన్నికను ప్రదర్శిస్తుంది. అలాగే అద్భుతమైన ఆడియో-విజువల్ అనుభవం, ఇమేజింగ్ సామర్థ్యాలను కలిగిఉంది. 50 ఎంపీ ప్రైమరీకెమెరా, 2ఎంపీ బోకె కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగిఉన్న వై200ఈ 44డబ్ల్యు ఫాస్ట్చార్జింగ్తో అమర్చబడిరది. వివో వై200ఈ 5జీ రెండు అద్భుతమైన వేరియంట్లలో వస్తుంది. అవి: సాఫ్రాన్ డిలైట్, బ్లాక్ డైమండ్. ఈ స్మార్ట్ఫోన్ ధర 6జీబీ G 128జీబీ వేరియంటుకు రూ. 19,999, 8జీబీG128జీబీ వేరియంట్కు రూ. 20,999. ఇవి ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఈ`స్మార్ట్ స్టోర్లు, అన్ని పార్టనర్ రిటైల్ స్టోర్లలో ప్రీ బుకింగ్ అందుబాటులో ఉంటుంది.