Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

జగన్ మోహన్ రెడ్డిని కలిసిన అవనాపు భావన విక్రమ్

విశాలాంధ్ర- విజయనగరం : మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా అక్కివలస గ్రామంలో బస చేసినముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డిని విజయనగరం డీసీఎంఎస్ చైర్ పర్సన్ డాక్టర్ అవనాపు భావన, శ్రీకాకుళం,పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామరాజు జిల్లాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ జోనల్ ఇంఛార్జి అవనాపు విక్రమ్ మర్యాదపూర్వకంగా కలిసారు.

. అనంతరం జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ముఖ్యమంత్రికి వివరించామని తెలిపారు.మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని స ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img