కుత్బుల్లాపూర్-దుండిగల్: తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి శంబీపూర్ లోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసానికి అతిధులుగా హాజరయ్యారు.ఆయనతో పాటు ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్ , పాడి కౌశిక్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ,మాజీ కార్పొరేషన్ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.