విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా). : తే.05.07.2024ది. చోడవరం పట్టణం తామర చెరువు వీధి పాలు సంఘం అధ్యక్షుడిగా ఈర్లి మహేష్ ని డైరెక్టర్లు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
డైరెక్టర్స్ గా జూ రెడ్డి అప్పారావు, బొబ్బిలి ఈశ్వరరావు, బొబ్బిలి కోటి ఈర్ల శంకర్రావు,
కోడూరు లక్ష్మి, గూనూరు కుమార్, యాల.ఎర్రి నాయుడు జూరెడ్డి.వరలక్ష్మి, డొంక చెల్లయ్యమ్మ లు వున్నారు. కొత్త కార్యవర్గాన్ని స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు అభినందించారు. సొసైటీ ను లాబాల బాటలో నడపాలని, పాడి రైతులను ఆదుకోవాలని కోరారు.