Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

గోవాడ సుగర్స్ రైతు సంక్షేమ నిధి నుండి చెల్లింపులు…

– ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు చేతుల మీదుగా వారసులకు చెక్కులు పంపిణీ…

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : చోడవరం సహకార చక్కెర కర్మాగారం పరిధిలో మరణించిన 141 మంది సభ్య రైతు కుటుంబాల వారసులకు రైతు సంక్షేమ నిధి నుండి రూ.40 లక్షలు చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ ఫ్యాక్టరీ ను అన్ని విధాల అభివృద్ది చేసేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఎం.డి. వి.సన్యాసినాయుడు మాట్లాడుతూ 2008 – 09 సీజన్ నుండి 2020-21 వరకు క్లెయిమ్ చేసిన 341 మంది సభ్య రైతులకు గాను 141 మందికి పరిహారం చెల్లించామన్నారు. మిగిలిన 200 మంది రైతు కుటుంబాలకు దశల వారీగా చెల్లిస్తామన్నారు. 2008-09 నుండి 16 సీజన్ ల నుండి సభ్య రైతులు వద్ద వసూళ్లు చేసిన మొత్తానికి అదనంగా రూ.3 దాకోట్ల 20 లక్షలు జత చేసి చెల్లించామన్నారు. 2021-22 సీజన్ నుండి 31.08.2023 వరకు 225 క్లెయిమ్ లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సి.డి.ఓ. కె.రామం, ఏ.ఓ లు ఎస్.నాగేశ్వరరావు, యూనియన్ నాయకులు కె.భాస్కర్, శరగడం రామునాయుడు, రాయి సూరిబాబు, సరకాన అప్పలనాయుడు, సుగర్స్ రైతు సభ్యుల కుటుంబాలు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img