విశాలాంధ్ర అనంతపురం స్వాతంత్ర సమరయోధులు కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ వి.కే.ఆదినారాయణ రెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా మహాదేవ్ నగర్ లోని స్మారక స్తూపం వద్ద సి.పి.ఐ నగర సమితి ఆధ్వర్యంలో ఆదినారాయణ రెడ్డి చిత్రపటానికి పూలమాల ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ వర్ధంతి సభకు సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్, సిపిఐ సీనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డి, మాజీ రాష్ట్ర నాయకులు కమిర్ బేగం, వి.కే కి కుటుంబ సభ్యులు రఘునాథ్ రెడ్డి రాజన్,నసిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాజారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్యా, రమణ, సంతోష్ కుమార్, రాజేష్ గౌడ్, సీపీఐ నగర సహాయ కార్యదర్శి అల్లిపీర, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ కుమార్, నగర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య, రామయ్య, ఎల్లుట్ల నారాయణస్వామి, సుందర్ రాజు, ప్రసాద్, శ్రీనివాస్, రాజు, మహిళా సమైక్య నాయకురాలు జయలక్ష్మి,ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి ఉమా మహేష్,ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు శ్రీనివాస్,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు..