Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

సిటిజెన్ అవుట్ రిచ్ ప్రోగ్రాం సక్రమంగా నిర్వహించండి ఎంపీడీఓ

విశాలాంధ్ర -శెట్టూరు : మండల పరిధిలోని చిన్నంపల్లి గ్రామ సచివాలయం తనిఖీ చేసిన ఇంచార్జ్ ఎంపీడీవో గంగావతి సిటిజన్ అవుట్ రిచ్ ప్రోగ్రా ని సక్రమంగా నిర్వహించాలని ఇబ్బందికి ఆదేశించింది అనంతరం రికార్డు పరిశీలించి ప్రతి సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా మూడు సార్లు బయోమెట్రిక్ వెయ్యాలి ఆదేశించింది ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్లకు కావాల్సిన సేవలు త్వరగా అందించాలని సిబ్బందికి సూచించింది గ్రామసచివాలయం జు-సర్వీసెస్ఎక్కువ పెంచాలన్నది.
ఎప్పటికప్పుడు రికార్స్ అన్ని కూడా అప్డేట్ చేసుకోవాలి. ఆయుష్మాన్ భారత్ సర్వే వెంటనే పూర్తి చేయవలెను సిబ్బందికి ఆదేశించింది ప్రతి గ్రామ సచివాల సిబ్బంది తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలని ఆమె సూచించింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేష్ బాబు వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీలత, ఆరోగ్య కార్యదర్శి చిట్టెమ్మ,, యశ్వంత్ కుమార్, రాజశేఖర్ రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img