విశాలాంధ్ర – పెనుకొండ : మండల పరిధిలోని శెట్టిపల్లి గ్రామం నందు గురువారం భూ వివాదం జరిగింది సర్వే నంబర్ 301 లో ఎకరాల5-15 సెంట్లు రస్తావివాదం ఏర్పడి మండల సర్వే కోదండపాణి భూమి కొలతల వేగా మొదటగా మీ భూమిలో రాస్తా లేదు భూమి లేదు అని తెలుపగా సాయంత్రానికి మరల మీ భూమి కొంత కూడా పోతుందని తెలపగా మేము మండల సర్వేర్ ను నిలదీయగా గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు కృష్ణారెడ్డి నరసింహారెడ్డి ప్రతాప్, ఆదిశేషు, తదితరులు వచ్చి గోవిందమ్మ కుటుంబం పై దాడికి పాల్పడగా వారు పోలీస్ స్టేషన్లో జరిగిన దాడి గురించి తెలుపుతూ ఫిర్యాదు చేశారు,