Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అనంత ఆణిముత్యాలకు సన్మాన కార్యక్రమం

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గం నందు 5 మండలాలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలల్లో నందు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మరియు జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న విద్యార్థులకు ఎక్కువ మార్కుల వచ్చిన వారిని శుక్రవారం నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సెంట్రల్ స్కూల్ నందు ఎంఈఓ గంగప్ప అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సెంట్రల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవిత ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు పదవ తరగతి నందు ఎక్కువ మార్కులు సాధించిన ఇలాహీ 590 మార్కులు నరసింహనాయుడు 528 మార్కులు లక్ష్మీ వసంత 587 మార్కులు సాధించిన వారిని మరియు ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ నందు అత్యధిక మార్కుల సాధించిన సంతోష్ 989 మార్కులు అచ్చితానంద నాయక్ 976 మార్కులు రామ్ చరణ్ తేజ్ 957 మార్కులు వంశీకృష్ణ 646 మార్కులు సాధించిన వారిని ఘనంగా సత్కరిస్తూ వారి తల్లిదండ్రులు కూడా ఎమ్మెల్యే సత్కరించారు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచాలని ఉద్దేశంతో అనేక మౌలిక వసతులు కల్పించడానికి నాడు నేడు ప్రోగ్రాం కల్పిస్తూ అలాగే ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కుల సాధించిన విద్యార్థిని విద్యార్థులను సన్మానించడం ద్వారా మరింత ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాల నందు పేద విద్యార్థుల మంచి మార్కులు సాధించడానికి ఎంతగానో దోహదపడుతుందని కావున ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచడానికి పాఠశాలలను తీర్చిదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన తెలుపుతూ విద్యార్థులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ గంగప్ప ఆంజనేయం నాయక్ ప్రధానోపాధ్యాయులు కవిత నగర పంచాయతీ అధ్యక్షులు ఉమర్ ఎంపీపీ గీత రామ్మోహన్ రెడ్డి జెడ్పిటిసి శ్రీరాములు కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సిపి నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img