Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఏపీ ఫైబర్‌నెట్‌ కేసు : రెండోరోజు విచారణ

ఫైబర్‌ నెట్‌ కేసును రెండో రోజు సీఐడీ విచారణ చేపట్టింది. విచారణకు వేమూరి హరిప్రసాద్‌ హాజరయ్యారు. సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయంలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. నిన్న(మంగళవారం) వేమూరితో పాటు ఇన్‌ కాప్‌ మాజీ ఎండి సాంబశివరావుని కూడా సీఐడీ విచారించింది. నోటీసులు అందుకున్న ముగ్గురిలో నిన్న ఇద్దరు విచారణకు హాజరయ్యారు. ఫైబర్‌ నెట్‌ కుంభకోణంపై సీఐడీ మొత్తం19 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. మిగిలిన నిందితులకి సీఐడీ నోటీసులు జారీ చేయనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img