Friday, May 3, 2024
Friday, May 3, 2024

నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

శాసనసభ్యుల కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న సంగతి తెలిసిందే. శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్సీలుగా మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. వైఎస్సార్‌సీపీ తరపున ఎన్నికైన సభ్యులు చిన్న గోవిందరెడ్డి, ఇషాక్‌ బాషా, పాలవలస విక్రాంత్‌ వర్మ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఛైర్మన్‌ మోషేన్‌ రాజు ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img