విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: ఇండియా కూటమితోనే సుపరిపాలన సాధ్యమని భారత కమ్యూనిస్టు పార్టీజిల్లా కార్యదర్శి దామా అంకయ్యచెప్పారు. ఇండియా కూటమి తరపున నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న కె...
విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు:ఓటర్లు తమఓటుహక్కుఎక్కడుందో తెలుసుకోవడానికి ఓటర్ హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ఎం. హరి నారాయణన్ చెప్పారు. బుధవారం స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ లో ఓటర్ హెల్ప్...
విశాలాంధ్ర నెల్లూరు:కావలికి చెందిన కత్తిఅరుణశ్రీలక్ష్మికి జరిగినఅన్యాయంపైఅధికారులదృష్టికితీసుకెళ్తే వారు తిరిగిబాధితులను,ప్రశ్నించిననాయకులనుపైకేసులుపెడతామనిబెదిరించడంచాలా దారుణం అని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ అన్నారు నెల్లూరు సిపిఐ ఆఫీసులోజరిగిన విలేకరుల సమావేశంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పెనుమల్లి...
మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డివిశాలాంధ్ర బ్యూరో నెల్లూరు : సోమిరెడ్డికి టిక్కెట్టు ఇవ్వకపోతే ఆయన చేసిన అవినీతి, అక్రమాలు గురించి ప్రజలకు చెప్పే అవకాశం చేజారిపోతుంది అనుకున్నా.ఎట్టకేలకు సోమిరెడ్డికి మూడవ జాబితాలోనైనా స్థానం...
విశాలాంధ్ర బ్యూరో- నెల్లూరు:త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులను ప్రకటించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 175 మంది అభ్యర్ధులను, 25 పార్లమెంటు స్థానాలకు గానూ...
విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: తెలుగుదేశం పార్టీ 34 మంది అభ్యర్ధులతో రెండో జాబితా విడుదల చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా, కందుకూరుకు సంభందించి మొత్తం 11 అసెంబ్లీ స్థానాలు ఉండగా మొదటి జాబితాలో...
విశాలాంధ్ర - గూడూరు: పెడన నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త శాసనసభ ఉప్పాల రాము నాయకత్వానికి ఆకర్షితులై రాష్ట్ర అభివృద్ధి,సంక్షేమం కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరియు పెడన నియోజకవర్గ...
మోడీ సర్కారును మరోసారి ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధం ---బిజెపి
విశాలాంధ్ర-- ఎన్ పి కుంట: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు , అభివృద్ధిని చూసిమరో మారు బిజెపి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి...
-------- కార్మిక రైతు సంఘాల పిలుపువిశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగాఈనెల14వ తేదీజరిగే నిరసన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద...