Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

త్రికూట పర్వతాల్లో రోప్‌ వే ప్రమాదం.. 19 గంటలుగా కేబుల్‌ కార్లలో పర్యాటకులు..!

నిన్న శ్రీరామనవమి పండుగ సందర్భంగా సరదాగా గడుపుదామని వచ్చిన పర్యాటకులు ప్రమాదం అంచున చిక్కుకున్నారు. రaార్ఖండ్‌ లోని దేవ్‌దార్‌ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్‌ వే కేబుల్‌ కార్లు ఆదివారం ప్రమాదానికి గురవ్వగా, ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.మొత్తంగా 50 మంది కేబుల్‌ కార్లలో చిక్కుకుపోయినట్టు అధికారులు తెలిపారు. బైద్యనాథ్‌ ఆలయ సందర్శన కోసం వివిధ ప్రాంతాల నుంచి నిన్న 50 మందికిపైగా యాత్రికులు రోప్‌ వే మార్గంలో బయల్దేరారు. అయితే, సాంకేతిక కారణాలతో ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. దాదాపు 19 గంటలకు పైగా రోప్‌వే ద్వారా నడిచే కేబుల్‌ కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఆకాశంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపడుతోంది. వైమానిక దళం సాయం చేస్తోంది. ఎం 17 హెలికాప్టర్లు రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయి. అందరినీ సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, ఈ త్రికూట్‌ రోప్‌ వే భారత్‌ లోనే ఎత్తైన రోప్‌ వే. 766 మీటర్ల పొడవుంటుంది. 25 క్యాబిన్లతో ప్రయాణాలు చేస్తుంటారు. ఒక్కో దాంట్లో నలుగురు ప్రయాణించేందుకు వీలుంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img