Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మోదీ హయాంలో పౌరయుద్ధం దిశగా దేశం: లాలూ

న్యూదిల్లీ: హిజాబ్‌ వివాదంపై ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ విమర్శలు గుప్పించారు. మోదీ హయాలో దేశం పౌరయుద్ధం దిశగా వెళ్తోందని ఆరోపించారు. ద్రవ్యోల్బణం గురించి కానీ, పేదరికం గురించి కానీ వాళ్లు మాట్లాడటం లేదని, అయోధ్య, వారణాసి గురించి మాత్రమే మాట్లాడతారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఓడిపోతామనే నిరాశానిస్పృహల్లో బీజేపీ ఉందని అన్నారు. అల్లర్లు, ఆలయాల గురించి మాత్రమే బీజేపీ మాట్లాడుతుందని, 70 ఏళ్ల క్రితం మన పూర్వీకులు బ్రిటిషర్లను ఈ దేశం విడిచివెళ్లేలా చేశారని, ఇప్పుడు బీజేపీ రూపంలో బ్రిటిషర్లు దేశంలోకి తిరిగి వచ్చారని ఆక్షేపించారు. యూపీ ఎన్నికల్లో తమ మద్దతు సమాజ్‌వాదీ పార్టీకే ఉంటుందని లాలూ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img