Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

దబ్బాకుపల్లి గ్రామ బూత్ కమిటీ అధ్యక్షుల నియామకం

విశాలాంధ్ర- వత్సవాయి : రానున్న ఎన్నికల నేపథ్యంలో మండలంలోని దబ్బాకుపల్లి గ్రామంలో వైకాపా నాయకుల సమక్షంలో బూత్ కమిటీ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు… సంగాపు వెంకటేశ్వర్లు, కొంగర కనకారావు, నిమ్మకాయల త్రివేణి లను నాయకుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు…… ఈ సందర్భంగా సంగాపు వెంకటేశ్వర్లు (జనత ) మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం.. ఎంతోనమ్మకంతో తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తానని సభాముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో… జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు సయ్యద్ బాబు, గ్రామ సర్పంచ్ కొట్టే నగేష్, ఉప సర్పంచ్ జాలకృష్ణ, నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ రన్ హుస్సేన్, సొసైటీ అధ్యక్షులు పండగ శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్, ప్రముఖ నాయకులు పాలు మాలు రాజు, కుక్కల రాజు, వార్డు సభ్యులు డీలర్ బాబు, మరియు మాజీ ఎంపీటీసీ సభ్యులు దారెల్లి శ్రీనివాసరావు వత్సవాయి యువ నాయకులు భూక్యరాజా, జడ్పిటిసి సభ్యులు ఏసు పోగు దేవమణి శ్రీనివాస్, మండల ఎంపీపీ కొలుసు రమాదేవి తిరుపతిరావు, లేళ్ళ నాగేందర్ రెడ్డి, చెంబేటి రాజేష్ సయ్యద్ షరీఫ్, పేటేటి నాగరాజు, యూత్ నాయకులునవీన్, అల్లావుద్దీన్, యువ నాయకులు వడుగు సునీల్ కుమార్ తదితర పార్టీ ప్రముఖులు నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img