డా.జ్ఞాన్పాఠక్
తాను అధికారంలోకి వస్తే అవినీతిలేని దేశంగా రూపొందిస్తానని 201314లో ప్రధాని నరేంద్రమోదీ చేసిన వాగ్దానం పూర్తిగా ఉల్లంఘించారు. 2013
14లో బ్యాంకుల మోసాలు 4306 జరగగా, 202223లో మోసాలు అపారంగా 13,576 కు పెరిగాయి. గత సంవత్సరం ఆరు నెలల్లోనే యూపీఏ ప్రభుత్వంలో జరిగిన బ్యాంకుల్లో మోసాలు మితిమీరి 8,14,483 కేసులు జరిగాయి. అవినీతిని నిర్మూలించకపోగా ఆది మరింత పెంచిన మోదీని ఓటర్లు నిర్లక్ష్యంచేసి మళ్లీ గెలిపిస్తే అన్ని వాగ్దానాలను ఉల్లంఘించి నిరంకుశ ధోరణిని మరింతగా పెంచుతారు. గతంలో ఏనాడులేని విధంగా రిజర్వుబ్యాంకు 2022
23లో ధోరణిని, పురోగతిని గత డిసెంబరు 27న ప్రకటించింది. 202021 నాటికి ముందు 9,621కేసులు (రూ.17,1985 కోట్లు) నమోదయ్యాయి. 2020
21లో మాత్రమే 5,590 కేసులు నమోదుకాగా, అవి 202021లో 7,659కి 2022
23 నాటికి 13,576కు పెరిగాయి. 202223లో మొత్తం రూ.11,828 కోట్లు అయ్యాయి. అంతక్రితం రెండు సంవత్సరాలు వరుసగా రూ.6,953, రూ.2,146 కోట్లు అయ్యాయి. 2020
21లో 7,263 కేసులు, 202122లో 9,053, 2022
23 నాటికి 13,576 కేసులు, వరుసగా మొత్తాలు రూ.118,417 కోట్లు, రూ.45,598 కోట్లు, రూ.26,632 కోట్లు. బ్యాంకులో అవినీతి కేసులను పూర్తిగా అరికడతానని వాగ్దానం చేసినప్పటికీ, అవినీతి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన మొత్తాలు 201112లో రూ.4497 కోట్లు, 2015
16 నాటికి రూ.18,491 కోట్లకు, 201920కి ముందు రూ.166,576 కోట్లు, 2020
21కి ముందు రూ.171,985 కోట్లు అయింది. ఏనాడు ఎరుగనన్ని మోసాలు, మొత్తాలు మోదీ పాలనలోనే జరిగాయి. మోదీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. గత రెండు దశాబ్దాలకాలంలో బ్యాంకింగ్ రంగం తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించకపోయినా వాటిని ప్రభుత్వ అనుమతితో రిజర్వుబ్యాంకు రద్దు చేస్తుంది. బకాయిలు చెల్లించకుండా విదేశాలకు పారిపోవడానికి రిజర్వు బ్యాంక్, ప్రభుత్వం కారణంకాదా? తాను అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఎక్కువ మోసాలు జరిగినప్పటికీ ఇండియాకూటమి పార్టీలే బాధ్యులని నిందిస్తున్న మోదీని ఏమనుకోవాలి? మోసాలు ఏనాడు లేనంతగా పెరిగిపోతున్నప్పటికీ, వాటిని పెరగకుండా మోదీ ఏ మాత్రం నియంత్రించడానికి కఠినమైన చర్యలు తీసుకున్నట్లు ఏమాత్రం సూచనలేవు. అయితే రిజర్వుబ్యాంకు ప్రకటించిన ప్రకారం, గత ఆరేళ్లలో క్రమంగా మోసాలు తగ్గుతున్నాయి. 202324 ఆర్థిక సంవత్సరాలకాలంలో అంతక్రితం సంవత్సరంలో 14.9శాతం మొత్తాలు పెరిగాయి. ఇంటర్నెట్ ద్వారా 2022
23 (ఏప్రిల్సెప్టెంబరు) రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని కేసులే ఎక్కువున్నాయి. ఇలాంటివి 2023
24 ఆర్థిక సంవత్సరంలో ఉన్నాయి.