Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Thursday, October 3, 2024
Thursday, October 3, 2024

అమరులకు నివాళులర్పించిన ఆదర్శ సేవా సంఘం

విశాలాంధ్ర -ధర్మవరం: ఈనెల ఏడవ తేదీన జమ్మూ కాశ్మీర్లో భారత దేశ జవాన్లపై పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదు మంది జవాన్లు మృతి చెందడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని పి ఆర్ టి వీధిలో గల ఆదర్శ సేవా సంఘం ఆదర్శ గ్రీన్ పార్క్ వారు అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. దీంతోపాటు ఆదర్శ గ్రీన్ పార్క్ హమారా సైనికుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పిస్తూ, వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆ కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం అన్నివేళలా ఆదుకోవాలని తెలిపారు. దేశంలోని ప్రతి వ్యక్తి కూడా దేశం నాకేమీ ఇచ్చింది అని అనకుండా దేశానికి తాను ఏమి చేశాను అన్న ఆలోచన నిర్ణయాలతో ముందుకు వెళ్లినప్పుడే దేశానికి మంచి భద్రత లభిస్తుందని తెలిపారు. దేశ కోసం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వందలాదిమంది దేశ సైనికులు దేశ ప్రజల కోసం దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేస్తూ, అందరికీ ఆదర్శంగా నిలవడం వారి ఋణం తీర్చుకోలేని వారు తెలిపారు. అంతేకాకుండా ప్రతి వ్యక్తి దేశభక్తిని పెంపొందించుకోవాలని, అప్పుడే ప్రతి వ్యక్తి దేశ పౌరుడు అవుతాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ సేవా సంఘం ఆదర్శ గ్రీన్ పార్క్ కమిటీ వారు, రిటైర్డ్ ఆర్మీ వారు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img