విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని గీతా నగరకు చెందిన శ్రీనివాసులు మృతి చెందారు. ఈ కుటుంబం పేద కుటుంబం కావడంతో భార్య కూతురు అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందివ్వాలని తారక్ చేయుట ట్రస్ట్ అధ్యక్షులు రామాంజనేయులు కోరారు. దీంతో ప్రముఖ వ్యాపారవేత్త సంద రాఘవ అడిగిన తక్షణమే వారి సహాయ సహకారాలతో అంతక్రియల నిమిత్తం ఎనిమిది వేల రూపాయలను ఆ కుటుంబానికి తారక్ చేయూత ట్రస్ట్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా తారచయిత ట్రస్ట్ సంధరాఘవా కు కృతజ్ఞతలు తెలియజేశారు. సందా రాఘవ ఎన్నో ఇటువంటి కార్యక్రమాకు చేదోడు, వాదోడుగా ఉంటూ మానవతా విలువలను పెంచుతూ, మంచి మనలను పొందడం మాకెంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు.