టోక్యో ఒలింపిక్స్లో భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాను రజత పతకం సాధించడం గొప్ప విషయమని ఆయన అన్నారు.మీరాబాయికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్లో మన దేశ క్రీడాకారులంతా ఇదే స్ఫూర్తిని కొనసాగించి మరిన్ని పతకాలను దేశానికి సాధించిపెట్టాలని ఆకాంక్షించారు.