Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

అర్థరాత్రి గణేశుడి విగ్రహం చోరీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గోపాల్‌ నగర్‌లో మండపం నుండి వినాయకుని ప్రతిమను దొంగలు ఎత్తుకెళ్లాడు. ఈ వీధిలోని చిన్నారులంతా కలిసి చందాలు వేసుకుని మండపాన్ని ఏర్పాటు చేశారు. అయితే బుధవారం రాత్రి పూజల అనంతరం పిల్లలు, స్థానికులు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. గురువారం ఉదయం మండపానికి వచ్చి చూసేసరికి విగ్రహం కనిపించకపోవడంతో అందరూ అవాక్కయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img